హైదరాబాద్‌ లో విషాదం..CRPF జవాన్‌ ఆత్మహత్య

-

హైదరాబాద్‌ లో విషాదం చోటు చేసుకుంది. CRPF జవాన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, CRPF ..ఐ జి లడ్డా ఇంట్లో జవాన్ సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్న జవాన్‌ పేరు దేవేందర్ కుమార్ గా గుర్తించారు.

తన సర్వీస్ రివాల్వర్ తో పాయింట్ బ్లాక్ లో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు జవాన్‌ దేవేందర్ కుమార్. బేగంపేట్ లోని సి ఆర్ పి ఎఫ్ లడ్డ నివాసంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2021 బ్యాచ్ కు చెందిన దేవేంద్ర కుమార్ సి ఆర్ పి ఎఫ్ ఐ జి మహేష్ లడ్డా నివాసం వద్ద సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రేమ విఫలం కావడంతో దేవేంద్ర కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news