రైతుల కొత్త ఉద్యమం ప్రకటించిన పవన్ కళ్యాణ్

-

ప్రతి రైతుకు న్యాయం జరిగేవరకు జనసేన పోరాడుతుందని పేర్కొన్నారు జనసేనాని పవన్‌ కల్యాణ్. రాజమండ్రిలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…. రైతాంగ సమస్యలపై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఫైర్ అయ్యారు. ఆఖరి ధాన్యం గింజ కొనే వరకు జనసేన ఉధ్యమం చేస్తుందని హెచ్చరించారు.

అన్నం పెట్టే రైతులపై దాడి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి… అతివృష్టి, అనావృష్టితో రైతులకు తీరని ఇబ్బందులు అన్నారు. ప్రభుత్వం తాత్సారం చేయడం వలనే రైతులకు ఈ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేసారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయడంలేదని.. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకపోయిన ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని కోరారు. రుణమాఫి చేయకపోయిన పర్వలేదు. పంటలకు రైతులు పెట్టుబడులు కోరుతున్నారు.. ప్రభుత్వం సక్రమం చర్యలు తీసుకోకపోవడం వలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఫైర్‌ అయ్యారు జనసేనాని పవన్‌ కల్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news