BREAKING : తిరుపతిలో ఘోర అగ్ని ప్రమాదం

-

BREAKING : శ్రీవారి సన్నిధి అయిన తిరుపతిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి గోవిందారాజస్వామీ ఆలయ సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం ఒక్కసారి భారీగా మంటలు ఎగసి పడటంతో భయంతో పరుగులు తీశారు భక్తులు, స్దానికులు.

అయితే, ఈ సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంధి.. రంగంలోకి దిగింది. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు అర్పుతున్నారు సిబ్బంది. అయితే ఫోటో ఫ్రేమ్ ఫ్యాక్టరీలోపల ఎవరైనా సిబ్బంది ఉన్నారు లేదా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news