కుసుమ జగదీష్, సాయి చంద్ కుటుంబాలకు రూ. 3 కోట్లు – కేటీఆర్‌

-

కుసుమ జగదీష్ , సాయి చంద్ కుటుంబాలకు మూడు కోట్ల రూపాయలు అందచేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు మంత్రి కేటీఆర్‌. BRS ప్రజా ప్రతినిధులు వాళ్ల ఒక రోజు నెల జీతం ఇస్తారు…అన్ని కలిపి మూడు కోట్ల రూపాయలు అన్నారు.

సాయిచంద్ బార్య రజనీకి తెలంగాణ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకం చేస్తున్నట్లు స్పష్టం చేసింది మంత్రి కేటీఆర్‌. ఒక్కో ఫ్యామిలీకి కోటిన్నర ఆర్థిక సాయం చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. పార్టీ కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని.. పార్టీ కార్యకర్తల శ్రమ, త్యాగాల వలన పార్టీ నిర్మాణమైందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news