గవర్నర్ తమిళిసైకి హ్యాండ్ ఇచ్చిన బీజేపీ నేతలు !

-

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి బీజేపీ నేతలు హ్యాండ్ ఇచ్చారు. ఆగస్ట్ 15న “ఎట్ హోం” కార్యక్రమానికి ప్రతిసారి ప్రతిపక్ష నేతలు హాజరయ్యే వారు. ఈసారి వాళ్ళు కుడా హాజరు కాలేదు. దాంతో రాజ్ భవన్లో హడావుడి లేకుండా పోయింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు కుడా హాజరు కాకపోవడంతో చర్చకు దారితీసింది.

ఇక అటు రాజ్ భవన్ లో నిన్న సాయంత్రం  ప్రారంభమైన ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఎప్పటి లాగే గైర్హాజరయ్యారు.  గవర్నర్ తమిళి సై తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కానీ  ఎట్ హోమ్ కార్యక్రమానికి అధికార పార్టీ నేతలు ఎవ్వరూ  హాజరు కాలేదు. సీఎం కేసీఆర్, మంత్రులు, అధికార పార్టీ నేతలు హాజరు కాకపోవడం పై పలువురు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news