సాలు కేసీఆర్.. సెలవు కేసీఆర్.. : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

తెలంగాణలో పసుపు బోర్డు ప్రకటించడాన్ని చాలా సంతోషిస్తానని తెలిపారు. తెలంగాణ రైతుల తరపున ప్రధానికి ధన్యావాదాలు తెలియజేశారు. వచ్చే రెండు నెలల్లో శాసన సభ ఎన్నికలు జరుగనున్నాయని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెలవు తీసుకోనున్నారని తెలిపారు మంత్రి కిషన్ రెడ్డి. 

 

రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది బీఆర్ఎస్ కాదు.. కాంగ్రెస్ కాదు.. రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది సోనియా కుటుంబం కాదు.. కేసీఆర్ కుటుంబాన్ని కాదు.. తెలంగాణలో కాషాయ జెండా గోల్కొండ మీద ఎగరాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ ఆశీర్వదిస్తారు. సాలు కేసీఆర్.. సెలవు కేసీఆర్.. కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడి.. కమలం జెండా ఎగురవేస్తామన్నారు. అవినీతి, కుటుంబ పార్టీలకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news