ఎన్నికల పై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్లో కాస్త ముందుగానే ఎన్నికలు జరగనున్నాయన ఎందుకు సంబంధించి ఇవాళ జరిగిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ బేటిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పూర్తి సన్నద్ధంగా ఉన్నామని మంత్రులతో మాట్లాడారు. అయినప్పటికీ మంత్రులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూలు విడుదల కావచ్చు అని క్యాబినెట్ బేటిలో సీఎం జగన్ తెలిపారు.

CM Jagan’s visit to Tirupati today

అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు వాటికి కొమ్ముకాస్తున్న మీడియా సంస్థలు చేసే విష ప్రచారాన్ని అంత తేలికగా తీసుకోవద్దని మంత్రులకు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఎల్లో మీడియాలో జరిగే విష ప్రచారాన్ని బలంగా తిప్పి కొట్టాలని సీఎం జగన్ మంత్రులకు సూచించారు. అధికార పార్టీ నాయకులతోపాటు టిడిపి, జనసేన, బిజెపి కాంగ్రెస్ పార్టీల నాయకులు ఏపీ ఎన్నికల్లో ఇప్పటి నుంచే చాలా చురుకుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news