పవన్ తెలంగాణలో ఉంటూ ఏపీలో గెస్ట్ రోల్ పోషిస్తాడు – కేశినేని నాని

-

టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కనీసం ఒకచోటైనా గెలిచాడు.. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి అంటూ పరువు తీశారు ఎంపీ కేశినేని నాని. పవన్ తెలంగాణలో ఉంటూ ఏపీలో గెస్ట్ రోల్ పోషిస్తాడన్నారు ఎంపీ కేశినేని నాని.

kesineni nani on pawan kalyan

జనసైనికుల అభిమానాన్ని చంద్రబాబుకు ప్యాకేజ్‌గా అమ్మేశాడని ఫైర్ అయ్యారు ఎంపీ కేశినేని నాని. చంద్రబాబు దగ్గర ముష్టి 24 సీట్లు తీసుకున్నాడు.. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి చీడ పురుగులు అంటూ చురకలు అంటించారు ఎంపీ కేశినేని నాని. స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే ఫస్ట్ లిస్ట్, మామూలు ప్యాకేజ్ ఇస్తే రెండో లిస్ట్‌లో లోకేష్ సీట్లు ఇస్తున్నాడు.. ఏం ప్యాకేజ్ లేని వాళ్లకు సీట్లు లేవు.. సీట్లు అమ్మడంలో లోకేష్ నంబర్ వన్ అన్నారు ఎంపీ కేశినేని నాని.

Read more RELATED
Recommended to you

Latest news