గొప్ప మనసు చాటుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

-

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి…గొప్ప మనసు చాటుకున్నారు. ఎడ్లు లేక ఇబ్బందిపడుతున్న రైతులకు సాయం చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా పెద్దమందడి, అల్వాల గ్రామాల రైతులు వ్యవసాయ సాగుకోసం ఎద్దులు లేక ఇబ్బంది పడుతున్నారు.

Former Minister Niranjan Reddy who helped the farmers who were in trouble

అయితే.. వారి విజ్ఞప్తి మేరకు 5 జతల కోడెలను రైతులు గొల్ల మొగిలయ్య, గోవర్దన్ రెడ్డి, బాలయ్య, అల్వాల చిన్న బాల్ రెడ్డి, పెద్దమందడి పురుషోత్తం రెడ్డిలకు అందజేశారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కాగా.. బీఆర్‌ఎస్‌ సర్కార్‌ లో నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తిలో ఓటమి పాలయ్యారు నిరంజన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news