ఇవాళ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కానుంది. ఈ రోజు నాల్గో విడత ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కానుంది.. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగియనుంది ఎన్నికల ప్రచారం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు నాల్గో విడతలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. మొత్తం 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మే 13న పోలింగ్ జరుగనుంది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/05/Today-is-the-last-day-of-campaigning-for-the-fourth-phase-of-elections.webp)
కాగా,తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడింది. ఎల్లుండి అంటే మే 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. దీంతో… ఇవాళ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కానుంది. ఈ క్రమంలో ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒకటి గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్ ఉండనుంది.