తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..దర్శనానికి ఎంత సమయం అంటే

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 16 గంటల సమయం పడుతుంది. శ్రీనివాసుని సర్వదర్శనం కోసం కంపార్ట్మెంట్లన్నియూ నిండిపోయాయి.

8 hours for Tirumala Srivari Sarvadarshan TTD

తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లన్ని నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. నిన్న 81, 930 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 41, 224 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ. 3. 90 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.

టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 16 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81930 మంది భక్తులు

తలనీలాలు సమర్పించిన 41224 మంది భక్తులు

హుండి ఆదాయం 3.9 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news