హైదరాబాద్ లో దారుణం..కరెంట్‌ బిల్‌ కట్టుమన్నందుకు దంచికొట్లాడు!

-

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కరెంట్‌ బిల్‌ కట్టుమన్నందుకు దంచికొట్లాడు ఓ వ్యక్తి. హైదరాబాద్ లోని సనత్ నగర్లో విద్యుత్ బకాయిలు చెల్లించాలని వచ్చిన సిబ్బంది మీద దాడి చేశాడు ఓ యువకుడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లోని సనత్ నగర్లో విద్యుత్ బకాయిలు 6,858 చెల్లించాలని సాయి గణేష్ అనే విద్యుత్ సిబ్బంది రాములు అనే ఇంటి యజమానిని అడిగాడు.

Hyderabad – A young man attacked the staff who came to pay electricity dues in Sanat Nagar

బిల్లు కట్టడానికి యజమాని నిరాకరించడంతో.. విద్యుత్ సిబ్బంది కరెంటు కట్ చేశారు. దీంతో యజమాని కుమారుడు కిక్ బాక్సర్ అయిన మురళీదర్ రావు(19) విద్యుత్ సిబ్బంది పై దాడి చేసి పిడి గుద్దులు గుద్దాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది. మరి దీనిపై అధికారులు ఎలాంటి యాక్షన్‌ తీసుకుంటారో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news