రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలి : డిప్యూటీ సీఎం భట్టి

-

తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభవార్త అందింది. రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. రుణమాఫీ అయిన రైతులకు వెంటనే కొత్త లోన్లు ఇవ్వాలని బ్యాంకర్లకు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

Telangana finalising guidelines for crop loan waiver scheme | Latest News  India - Hindustan Times

రైతులకు ఇచ్చిన హామీ మేరకు లక్షన్నర వరకు రుణమాఫీ చేశామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఆగస్టు 15వ తేదీన పూర్తిస్థాయిలో రుణమాఫీ జరుగుతుందని తెలిపారు. బ్యాంకింగ్ చరిత్రలో ఎన్నడూ లేనంత గా బ్యాంకింగ్ రికవరీ జరిగిందని… దానివల్ల బ్యాంకులకు చాలా ఉపయోగం ఉందని తెలిపారు. ఇక ఇప్పుడు రుణమాఫీ అయిన రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని కూడా కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news