చంద్రబాబులా అబద్ధాలు ఆడలేకపోయాం..పోటీపడలేకపోయాం – జగన్‌

-

చంద్రబాబులా మనం అబద్ధాలు ఆడలేకపోయామని.. చంద్రబాబు అబద్ధాలతో పోటీపడలేకపోయామని జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అలాంటి అబద్ధాలు చెప్పినా.. ఇవాళ ప్రజలముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండేదని వెల్లడించారు. రేపల్లె నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులతో వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఐదేళ్ల పాలనా కలంలో గర్వంగా తలెత్తుకునేలా పరిపాలన చేశాం…
నేను వైయస్సార్‌ సీపీ కార్యకర్తను అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పుకోగలమని తెలిపారు.

YS Jagan’s key comments on the resignation of Mopidevi at the meeting of YCP leaders in Raypally

అన్ని పనులు ప్రజలకు చేశాం…మేనిఫెస్టో అనేది చెత్తబుట్టలో వేయదగద్ది కాదని, అది అత్యంత పవిత్రమైనదని ప్రపంచానికి మన పార్టీ మాత్రమే చెప్పిందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటలను నెరవేర్చాం…బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలోనే సంక్షేమ క్యాలెండర్‌ను రిలీజ్‌ చేశామని పేర్కొన్నారు. ప్రతినెలా క్రమం తప్పకుండా బటన్‌ నొక్కి పారదర్శకంగా ప్రతి ఇంటికీ లబ్ధి చేకూర్చామని.. ఒక్క వైయస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రమే ఇలా చేయగలిగిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news