ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు బిజీగా గడపనున్నారు. నేడు పలువురు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇవాళ ఉ.10:30 గంటలకు సీఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ ఉంటుంది. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై చర్చ ఉంటుంది. ఉ.11:15 గంటలకు అర్జున్రామ్ మేఘ్వాల్తో చంద్రబాబు నాయుడు సమావేశం జరుగనుంది.

కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై చర్చ ఉంటుంది. మ.12 గంటలకు పీయూష్ గోయల్తో చంద్రబాబు భేటి ఉంటుంది. మ.1:40 గంటలకు అమిత్షాతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం ఉంటుంది. మే 2 న అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు ప్రధాని మోదీ రానున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అమిత్షాతో చర్చించనున్నారు చంద్రబాబు.
- ఉ.10:30 గంటలకు సీఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ
- పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై చర్చ
- ఉ.11:15 గంటలకు అర్జున్రామ్ మేఘ్వాల్తో సమావేశం
- కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై చర్చ
- మ.12 గంటలకు పీయూష్ గోయల్తో చంద్రబాబు భేటి
- మ.1:40 గంటలకు అమిత్షాతో సీఎం సమావేశం
- మే2న అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు ప్రధాని మోదీ
- ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అమిత్షాతో చర్చించనున్న చంద్రబాబు