అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు కేటీఆర్. గత నెల 28వ తేదీన అమెరికా పర్యటన కు వెళ్లారు కేటీఆర్. ఇక ఇవాళ ఉదయం అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు కేటీఆర్.

ఈ తరుణంలోనే ఏఐజీ ఆసుపత్రికి కేటీఆర్ వెళ్లనున్నారు. ఇవాళ ఉ 10 గంటలకు ఏఐజీలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను పరామర్శించనున్నారు కేటీఆర్. 11 గంటలకు కాళేశ్వరంపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు హాజరుకానున్నారు కేటీఆర్.. అమెరికా పర్యటన ముగించుకుని ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు కేటీఆర్.