గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ ఓ హీరోయిన్ ను బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నాడని ఫైర్ అయ్యారు గజ్జెల కాంతం. ఆ హీరోయిన్ ను అప్పటి ఆర్మూర్ ఎమ్మెల్యే కేటీఆర్ దగ్గరకు తీసుకొచ్చాడని ఆరోపణలు చేసాడు.

పార్క్ హయత్ లో ఆ హీరోయిన్ తో కేటీఆర్ ఏం చేశాడో మొత్తం మా దగ్గర వీడియో ఉందని తెలిపారు. కేటీఆర్ బెదిరిస్తున్నాడు అని సదరు హీరోయిన్ మాతో చెప్పిందని వెల్లడించారు. నాటి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆమెను పార్క్ హయత్ కు కారులో తీసుకొచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం. అధికారాన్ని అడ్డు పెట్టుకొని చాలా మంది ఆడపిల్లలను కేటీఆర్ లొంగదీసుకున్నాడు… కేటీఆర్ 2018, 2021లో సినిమా హీరోయిన్ ని ఎక్కడికి తీసుకొని వెళ్లాడో మాకు తెలియదా ? అని ఆరోపణలు చేశారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం.
కేటీఆర్ ఓ హీరోయిన్ ను బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నాడు : గజ్జెల కాంతం
ఆ హీరోయిన్ ను అప్పటి ఆర్మూర్ ఎమ్మెల్యే కేటీఆర్ దగ్గరకు తీసుకొచ్చాడు
పార్క్ హయత్ లో ఆ హీరోయిన్ తో కేటీఆర్ ఏం చేశాడో మొత్తం మా దగ్గర వీడియో ఉంది
కేటీఆర్ బెదిరిస్తున్నాడు అని సదరు హీరోయిన్ మాతో చెప్పింది… pic.twitter.com/t4VCMRnLYR
— BIG TV Breaking News (@bigtvtelugu) June 19, 2025