ఏడాదిలో బందరు పోర్టు సిద్ధం…ఏపీ స‌ర్కార్ మ‌రో ముంద‌డుగు

-

బందరు పోర్టుపై కీల‌క అప్డేట్ వ‌చ్చింది. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను ఆర్ అండ్ బి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు..పరిశీలించారు. ఈ నేప‌థ్యంలో ఆర్ అండ్ బి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు మాట్లాడారు.. ఏడాదిలో బందరు పోర్టు సిద్ధం అవుంద‌ని వెల్ల‌డించారు.

R&B Special Chief Secretary Krishna Babu inspects Machilipatnam Port construction works
R&B Special Chief Secretary Krishna Babu inspects Machilipatnam Port construction works

ఈ పోర్టు రాష్ట్ర అవసరాలు తీర్చడంతో పాటు తెలంగాణ అవసరాలను కూడా తీరుస్తుందని స్ప‌ష్టం చేశారు ఆర్ అండ్ బి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు. ప్రణాళికలో భాగంగా మొత్తం 16 బెర్తులను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. మొదటి దశగా 4 బెర్తులను పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తామ‌ని వివ‌రించారు ఆర్ అండ్ బి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు. ప్రస్తుతానికి 50 శాతం మేర పనులు పూర్తి అయ్యాయని వివ‌రించారు ఎం.టీ. కృష్ణబాబు.

Read more RELATED
Recommended to you

Latest news