దసర ఆఖరి దినోత్సవం సందర్భంగా బెజవాడ దుర్గమ్మ సన్నిదిలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామల్లేశ్వరులు కృష్ణా నదిలో హంసవాహనంపై తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా వచ్చారు. నేటితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసినట్లుగా ఆలయ పండితులు పేర్కొన్నారు.
వైభవంగా అమ్మ వారి తెప్పోత్సవం
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఏపీలో నేటి నుంచే పెరిగిన పెన్షన్ల పంపిణీ.. ఎవరికి ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు... చంద్రబాబు ప్రభుత్వం అందింపజేసి వార్త చెప్పింది. ఏపీలో ఎన్టీఆర్...
చోరీకి గురైన రూ.40లక్షల విలువైన సెల్ పోన్లు రీకవరీ..!
జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు పోగొట్టుకున్న రూ.40 లక్షల...
Anji N -
త్వరలో మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం త్వరలో మహిళలకు...
Anji N -