తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు నగదుని రైతుల ఖాతాలోకి నేటి నుంచి బదిలీ చేయనున్నారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా రైతు బంధు నగదుని రైతుల ఖాతాలోనే జమచేయాలని ఎలక్షన్ కమిషన్ సూచించిన విషయం తెలిసిందే. ఇప్పటికే లబ్ధిదారుల నుంచి 13లక్షల బ్యాంక్ ఖాతాలను సేకరించారు. సోమవారం 5లక్షల మంది రైతులకు వారి అకౌంట్లలో నగదు బదిలీ చేసే అవకాశం ఉంది. తెలంగాణ రైతాంగానికి మేలు చేకూరేలా తెరాస అధినేత కేసీఆర్ రైతు బంధు పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఏడాదికి ఎనిమిది వేలకు గానే మొదటి సారిగా ఎకరాకు నాలుగు వేలు ఇవ్వగా రెండో విడత మరో నాలుగు వేలను నేటి నుంచి అందించనున్నారు.
నేటి రైతు బంధు నగదు బదిలీ..
-
Previous article
Read more RELATEDRecommended to you
రేపటి నుంచి దిగ్గజ క్రికెటర్ల వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ప్రారంభం
జూలై 3 నుంచి వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ప్రారంభం కానుంది....
Ganesh -
పూరి జగన్నాథ రథయాత్ర ఈ ఏడాది ఎప్పుడు..? యాత్ర ప్రాముఖ్యత ఏంటంటే
ఒడిశా రాష్ట్రం పూరి నగరంలోని జగన్నాథుని తీర్థయాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ...
కోహ్లి ఒక లెజెండ్.. అతడిని మించిన క్రికెటర్ మరొకడు లేడు:
ఇంటర్నేషనల్ టీ20ల్లో విరాట్ కోహ్లి ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. టీ20...
Ganesh -