నగర శివారులోని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా… మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. యాప్రాల్లోని జేజే నగర్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. జేజే నగర్లో నలుగురు వ్యక్తులు విక్కీ అలియాస్ చిన్నారెడ్డి, జోసఫ్, కృష్ణ, వికాస్ కుమార్లు మందస్తు పదకం ప్రకారం శ్రవణ్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు… ఈ క్రమంలో శ్రవణ్ ఎదురు దాడిచేయడంతో విక్కీ అక్కడికక్కడే మృతిచెందగా… వికాస్ కుమార్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు.. ఈ గొడవకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.
కత్తులతో దాడి… ఒకరు మృతి
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోలింగ్ నమోదు ఎంత శాతం అయ్యిందంటే ..?
ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యు యేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో 72.44శాతం పోలింగ్ నమోదైందని...
Ganesh -
మూడు రోజుల కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వరరావు
సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఏసీపీ ఉమామహేశ్వరరావు ఆదాయానికి మించిన...
Ganesh -
ఈవీఎం ధ్వంసం కేసు..ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి
ఈవీఎం ధ్వంసం కేసు తర్వాత అండర్ గ్రౌండ్లోకి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి...
Ganesh -