BREAKING : కృష్ణ, మహేష్ బాబును పరామర్శించిన చిరంజీవి

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. ఇక హీరో కృష్ణంరాజు మరణ సంఘటనను మర్చిపోకముందే సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి కృష్ణ సతీమణి ఇందిరా దేవి కన్నుమూశారు.

ఇక ఈమె మరణం సినీ ఇండస్ట్రీని మరొకసారి శోకసంద్రంలో ముంచేసిందని చెప్పవచ్చు. ఇక ఈమె మరణానికి సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు పలువురు అభిమానులు కూడా సంతాపం తెలియజేశారు. ఇక తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబాన్ని చిరంజీయి పమర్శించారు. కృష్ణ, మహేష్ బాబును పరామర్శించిన చిరంజీవి.. ఇందిరా దేవి గారికి నివాళులు అర్పించారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news