దాదాసాహెబ్ ఫాల్కే: ఉత్తమ నటుడు నవీన్ పోలిశెట్టి, నటి రష్మిక మందన్న..

-

దక్షిణాది సినిమాలకి దాదాసాహెబ్ అవార్డులు ప్రకటించారు. అందులో ఉత్తమ నటుడిగా ఏజెంత్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలో హీరోగా కనిపించిన నవీన్ పొలిశెట్టికి ఉత్తమ నటుడిగా అవార్డు దక్కింది. విభిన్నమైన కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి చూపించిన అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఉత్తమ నటిగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక గెలుచుకుంది. దేవరకొండ విజయ్ హీరోగా కనిపించిన డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక కనబరిచిన నటనని ఈ అవర్డు దక్కింది.

ఇంకా ఉత్తమ సంగీత దర్శకుడిగా థమన్ కి, ఉత్తమ చిత్రంగా నాని నటించిన జెర్సీ సినిమాలు అవార్డులు దక్కించుకున్నాయి. వెర్సటైల్ యాక్టర్ గా నాగార్జున అవార్డు గెలుచుకున్నాడు. తమిళంలో ఉత్తమ నటుడిగా ధనుష్ అందుకున్నాడు. అసురన్ సినిమాకి గాను ఈ అవార్డు అందింది. ఉత్తమ నటిగా రాక్షసి సినిమాకి గాను జ్యోతిక అవార్డు గెలుచుకుంది

Read more RELATED
Recommended to you

Latest news