శ్రీలంక బాధితులకు సాయం చేద్దాం రండి

-

శ్రీలంకలో వరుస బాబు పేలుళ్లలో దాదాపుగా 250 మంది చనిపోయారని తెలిసిందే. వారితో పాటుగా వందలాది మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్స్ లో ఉన్నారు. లక బాధుతులను ఆదుకునేందుకు శ్రీలంకకు చెందిన బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ముందుకొచ్చింది. శ్రీలంక బాధితులను ఆదుకుందామంటూ ఆమె తన ఇన్ స్టాగ్రాంలో ఓ వీడియో పెట్టింది.

ఎవరో చేసిన పనికి అమాయక ప్రజలు, పిల్లలు ఎందుకు బలయ్యారో నాకు అర్ధం కావట్లేదు. ఉగ్రదాడులను ప్రజలు ముందే తెలుసుకోలేరు కదా.. మనమంతా ఒక్కటై గాయపడిన లంకను మాములు స్థితికి తీసురాగలం అంటుంది జాక్వలిన్. ట్రెయిల్ స్వచ్చంద సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నానని.. జాతి, మతం పక్కన పెట్టి మీరు కూడా నాతో చేరండి. మానవత్వాన్ని కోల్పోకండి.. భయాన్ని, కోపాన్ని వదిలేయండి అంటూ వీడియో మెసేజ్ పోస్ట్ చేసింది జాక్వెలిన్.

 

View this post on Instagram

 

#uniteforsrilanka ?? link in my bio

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

Read more RELATED
Recommended to you

Latest news