తిరుమల టికెట్లు విడుదల

-

తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. డిసెంబర్ 25 నుంచి జనవరి 3 వరకు వైకుంఠద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయగా… అధికారిక వెబ్ సైట్ లో టికెట్లను అందుబాటులో ఉంచింది. ఇప్పటికే డిసెంబర్ 25, 26, 27 వ తేదీ లకు సంబంధించిన టికెట్లు బుకింగ్ అవ్వగా ప్రస్తుతం అందుబాటులో మరో లక్ష టికెట్లు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news