వాస్తు: సూర్యాస్తమయం సమయంలో ఇలా చేస్తే.. లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది..!

-

చాలా మంది వాస్తు ప్రకారం అనుసరిస్తారు. నిజానికి వాస్తు ప్రకారం నడుచుకోవడం వలన సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. మరి ఇక వాటి కోసం చూద్దాం. సూర్యాస్తమయం సమయంలో కచ్చితంగా మనం వీటిని అనుసరించి తీరాలి అప్పుడు మీ ఇంట లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది.

 

చాలా మంది ఇళ్లల్లో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి సమస్యలు కి దూరంగా ఉండాలంటే వీటిని తప్పక అనుసరించాలి. వాస్తు ప్రకారం సూర్యాస్తమయం సమయంలో పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందట అలానే సూర్యోదయం సమయంలో కూడా అంతే.

సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో దీపం పెడితే చాలా మంచిది. తులసి మొక్క దగ్గర పూజ గదిలో సూర్యాస్తమయం సమయంలో దీపాన్ని పెడితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
అలానే వాస్తు ప్రకారం సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో చీకటిగా ఉండకూడదు చీకటిగా ఉంటే నెగటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం సమయంలో ఎవరు నిద్రపోకూడదు. ఇది నెగటివ్ ఎనర్జీని కలిగిస్తుంది పాజిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. పైగా లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. సూర్యాస్తమయం సమయంలో మనం పూర్వికులను తలుచుకోవడం మంచిది ఆ సమయంలో పితృదేవతల్ని స్మరించుకుంటే సమస్యలన్నిటికీ దూరంగా ఉండొచ్చు. ఇలా సూర్యాస్తమయం అప్పుడు పాటిస్తే లక్ష్మీ దేవి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news