నల్గొండ : టౌన్‌షిప్‌‌ను పరిశీలించిన కలెక్టర్

-

నార్కట్ పల్లి మండలం దాసరి గూడెం జిపి పరిధిలో రాజీవ్ స్వగృహ ద్వారా ఏర్పాటు చేసిన శ్రీవల్లి టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్లు, గృహ నిర్మాణాలు ప్రభుత్వ ఆదేశాల ననుసరించి హెచ్.యం.డి.ఏ ఆధ్వర్యంలో ఈ ఆక్షన్ ద్వారా విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ టౌన్‌షిప్‌ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news