సూర్యాపేటలో కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్దం

-

తెలంగాణాలో నిరుద్యోగుల మరణాలకు ముఖ్యమంత్రి కేసీఆరే కారణమంటూ సీపీఐ ఎం.ఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండు వద్ద కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగ నోటిఫికేషన్స్ వేయడంతోపాటు, నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news