మెదక్ : సిద్దిపేటలో పోటీ పరీక్షలకు 5 వేల పుస్తకాలు..!

-

ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సిద్ధమైంది. ఇందుకు గ్రంథాలయాలు కీలకం కాగా ప్రతిభ చాటేందుకు యువత శ్రమించాల్సి ఉంది. సిద్దిపేట జిల్లాలో శాఖా గ్రంథాలయాలు 16 ఉండగా, జిల్లా లైబ్రరీ 1, గ్రామ గ్రంథాలయాలు 4 ఉన్నాయి. వీటిల్లో 14,002 మంది సభ్యత్వం ఉండగా, 1.76 లక్షల పుస్తకాలు ఉన్నాయి. పోటీ పరీక్షలకు సంబంధించి 5వేల వరకు పుస్తకాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news