యాదాద్రి: వ్యవసాయ క్షేత్రంలో AEO ఆత్మహత్య

-

భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పురం గ్రామ క్లస్టర్‌లో AEO గా పని చేస్తున్న పంజాల సాయికుమార్(22) ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని జిబ్లాక్‌పల్లి శివారు వ్యవసాయ క్షేత్రంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న సాయంత్రం ఆత్మహత్య చేసుకోగా.. ఈ రోజు వెలుగులోకి వచ్చింది. మృతుడి స్వగ్రామం వలిగొండ మండలం గోకారం గ్రామం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news