రంగారెడ్డి : మైలార్‌దేవ్‌పల్లిలో పేలుడు.. ఒకరు దుర్మరణం

-

రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలో పేలుడు కలకలం రేపుతోంది. ఈ పేలుడులో సుశీలమ్మ అనే పారిశుధ్య కార్మికురాలు అక్కడికక్కడే మృతి చెందింది. చెత్త సేకరించేందుకు ఆమె భర్తతో కలిసి ఆనందనగర్ పారిశ్రామికవాడకు ఉదయం వెళ్లారు. చెత్త సేకరిస్తుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించి ఆ మహిళ మృతిచెందింది. ఆమె భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news