మెదక్ : దారుణం.. దంపతుల ఆత్మహత్య

-

దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన స్వర్గం సత్యనారాయణ(65), బాలమణి(60) దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో భార్యాభర్తల మెడకు తాడు ఉండడంతో హత్యనా, ఆత్మహత్యనా అనేది తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news