నర్సంపేట పట్టణంలో పశువులకు అందాల పోటీలు

-

సంక్రాంతి పండుగ పురస్కరించుకొని నర్సంపేట పట్టణంలోని బాలుర హైస్కూల్ ప్రాంగణంలో ఈనెల 14న శాంతిసేన రైతు సంఘం ఆధ్వర్యంలో పాడి పశువుల అందాల పోటీలు నిర్వహిస్తున్నామని సంఘం అధ్యక్షుడు, గౌరవ అధ్య క్షుడు చిలువేరు కుమారస్వామి, ఎర్ర జగన్మో హన్ రెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఆసక్తి కలిగిన రైతులు పశువులతో పాల్గొనాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news