ఈనెల 13న స్వామివారి ఉత్తర ద్వార దర్శనం

-

ఈనెల 13వ తేదీ (గురువారం)న వైకుంఠ ఏకాదశి సందర్భంగా కాజీపేటలోని శ్వేతర్క దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఉత్తర ద్వార దర్శనం కల్పించ బడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఆ రోజున ఉ.5గం. నుంచి మ.12 వరకు, తిరిగి సా.6గం.నుంచి 8గం. వరకు దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news