మెదక్: సర్వే కు వస్తే.. బడితే పట్టి జోపుడే..!

-

‘నా అనుమతి లేకుండా వ్యవసాయ భూమిలో ఎవరైనా సర్వేకు గానీ, భూసేకరణకు గానీ అధికారులు రావొద్దు. ఒకవేళ వస్తే సిఎం కెసిఆర్ చెప్పినట్లు బడితే పట్టి జోపుడే’ అని రాసి ఉన్న బ్యానర్‌ను సిద్ధిపేట జిల్లా చిన్నగుండవెళ్లికి చెందిన రైతు బాల్ రెడ్డి తన వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేశాడు. ఇది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో మల్లన్నసాగర్ కెనాల్ నిర్మాణం కోసం గ్రామంలో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news