యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం తెల్లవారుజాము నుంచి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గుట్టపై బాలాలయంలో వైకుంఠ ద్వారం గుండా గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. వేకువజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో యాదాద్రికి చేరుకుని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకున్నారు. ఈ నెల 18 వరకు ఉత్సవాలు జరుగుతాయి.
యాదాద్రిలో ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం
By Naga Babu
-
Previous article
Next article