హన్మకొండ: విద్యార్థులకు గమనిక.. పరీక్షలు వాయిదా

-

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూర విద్యా కేంద్రం ఎంబీఏ ఫస్టియర్ రెండో సెమిస్టర్ బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్ పేపర్ పరీక్ష ఈ నెల 15న జరగాల్సి ఉండగా ఈ నెల 19 నాటికి వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డి తెలిపారు. అలాగే ఎంబీఏ సెకండియర్ రెండో సెమిస్టర్ రూరల్ మార్కెటింగ్ స్ట్రాటజెమ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ పేపర్, కంపాన్సెషన్ మేనేజ్మెంట్ పేపర్ల పరీక్షలు కూడా వాయిదా వేసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news