కరీంనగర్: ‘వ్యాక్సినేషన్‌పై ఎంపీ హర్షం’

-

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

కరీంనగర్ జిల్లాలో వ్యాక్సినేషన్ ఫస్ట్, సెకండ్ డోస్‌లు అత్యంత వేగంగా 100% పూర్తి చేసుకోవడంపై ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. లక్ష్యాన్ని సాధించడంలో వైద్య సిబ్బంది, అధికారులు చూపిన చొరవను కొనియాడారు. రాష్ట్రంలో మొదటి స్థానం సాధించేందుకు కృషి చేసిన వైద్యులు, జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news