టిప్పర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తి స్పాట్ డెడ్

-

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు గ్రామ శివారులోని ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. బైక్‌పై వస్తున్న వ్యక్తి టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

accident
accident

చీకటిలో రహదారి సరిగా కనిపించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పలువురు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news