కరీంనగర్: విద్యార్థులకు అలర్ట్

-

ఎస్సీ గురుకులాల ఆధ్వర్యంలో నడుస్తున్న సీఓఈలో 2022-29 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయాధికారి అలీవేలు తెలిపారు. ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో TSSWREISJC వెబ్ సైట్ నందు ఈనెల 6వ తేదీ నుంచి 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒకేషనల్ గ్రూపులతో పాటు MPC, BIPC, CEC, ఎమ్ఈసీ గ్రూపులు ఉన్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news