ఎస్సీ గురుకులాల ఆధ్వర్యంలో నడుస్తున్న సీఓఈలో 2022-29 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయాధికారి అలీవేలు తెలిపారు. ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో TSSWREISJC వెబ్ సైట్ నందు ఈనెల 6వ తేదీ నుంచి 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒకేషనల్ గ్రూపులతో పాటు MPC, BIPC, CEC, ఎమ్ఈసీ గ్రూపులు ఉన్నట్లు తెలిపారు.
కరీంనగర్: విద్యార్థులకు అలర్ట్
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
వైఎస్ షర్మిలకు ఈసీ షాక్.. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై నోటీసులు
ఏపీ ఎన్నికల్లో రాజకీయ నేతల అనుచిత విమర్శలపై ఈసీ కొరడా ఝళిపిస్తోంది....
Anji N -
నేతన్నలకు గుడ్ న్యూస్.. బకాయిలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం..!
నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల...
Anji N -
భద్రాద్రి రాముడి సాక్షిగా.. ఆగస్టు 15లోపు రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ : సీఎం రేవంత్ రెడ్డి
భద్రాద్రి రాముడి సాక్షిగా.. ఆగస్టు 15లోపు రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ...
Anji N -