కరీంనగర్ : బిఎస్పితోనే పేద వర్గాలకు న్యాయం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

-

బిఎస్పి అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతోపాటు అగ్రవర్ణ కులాలలో ఉన్నటువంటి పేద వర్గాలకు న్యాయం జరుగుతుందని బిఎస్పి రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కరీంనగర్‌లో శనివారం బిసి సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఉచిత విద్య, వైద్యం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, వచ్చే ఎన్నికల్లో బీసీలకు 60 సీట్లు ఇస్తామని అన్నారు. సమావేశంలో బీఎస్పీ నాయకులున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news