చేనేత మిత్ర సబ్సిడీ 6 నెలలుగా రాకపోవటంపై మంత్రి కేటీఆర్కు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేనేత మరియు అనుబంధ కార్మికులకు చేనేత మిత్ర పథకం కింద రావాల్సిన 40% సబ్సిడీ 6 నెలలు దాటినా రావటం లేద్నారు. దీంతో చేనేత కార్మికులకు ఇళ్లు గడవడం కూడా ఇబ్బందిగా మారిందన్నారు.
నల్గొండ: మంత్రి కేటీఆర్కు ఎంపీ లేఖ
By Network
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...