రంగారెడ్డి : కి ‘లేడీ’లు

-

ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూకబ్జాలకు పాల్పడుతున్న మహిళా ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. పాసల జ్యోతి(33), బల్ల జ్యోతి(27), పాసల వెన్నెల(19) ముగ్గురు మహిళలు రామంతపూర్ శ్రీరమణపురం చర్చి కాలనీలో సర్వే నెంబర్ 74, 75 ప్లాట్ల ఓనర్లు మరణించినట్టుగా పత్రాలను సృష్టించి భూకబ్జాలకు పాటు పడుతున్నారని తెలిపారు. వీరంతా చిలుకనగర్, రామంతపూర్ ప్రాంతాలకు చెందినవారని గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news