Medak: పండుగ ఎఫెక్ట్.. అవి భారీగా తగ్గాయి

-

సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్, మొగుడంపల్లి మండల కేంద్రాలలో ఉన్న వైన్స్ దుకాణాలలో మంగళవారం మద్యం విక్రయాలు 50 శాతానికి మించలేదని వైన్స్ నిర్వాహకులు తెలిపారు. మహాశివరాత్రి పర్విదినం సందర్భంగా ఉపవాస దీక్షలు నేపథ్యంలో మద్యం విక్రయాలు తగ్గినట్లు వైన్స్ నిర్వాహకులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news