ఉమ్మడి వరంగల్ జిల్లా కరోనా బులెటిన్

-

గడిచిన 24 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొత్తగా 74 కరోనా కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లాలో 35, వరంగల్ 8, జనగామ 9, జయశంకర్ భూపాలపల్లి 3, మహబూబాబాద్ 16, ములుగు 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ రెండు డోసుల వాక్సిన్ తీసుకోని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news