మెదక్: నేటి మాఘా అమావాస్య ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు

-

ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో మంగళవారం జరిగే మాఘఅమావాస్య ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంజీర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి, అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దేవదాయశాఖ, జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేశాయి. ఆలయ పరిసరాలలో క్యూలైన్లు, చలువ పందిళ్లు, జల్లు స్నానాల కోసం షవర్లను ఏర్పాటు చేశారు. మెదక్‌ ఎస్పీ ఆధ్వర్యంలో 190 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news