ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా రిపోర్టు

-

ఉమ్మడి మెదక్ జిల్లాలో 24గంటల్లో కొత్తగా 202 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 93, సిద్దిపేట జిల్లాలో 75 మెదక్ జిల్లాలో 34 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి నేపథ్యంలో ప్రజలు అజాగ్రత్తగా ఉండొద్దని, విధిగా మాస్కులు ధరించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news