Medak: పులి గుట్ట తండాలో రైతు ఆత్మహత్య

-

మాసాయిపేట మండలం చెట్ల తిమ్మయి పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పులి గుట్ట తండాలో విషాదం చోటుచేసుకుంది. దశరథ్ అనే రైతు 158 సర్వే నెంబర్‌లోని పోడు భూముల్లో వ్యవసాయం చేసుకొని జీవిస్తుంటాడు. అప్పుల బాధ భరించలేక వ్యవసాయ పొలం వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో పాటు పోడు భూముల సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news