మహిళ సమాధి తవ్వి ఆమె పుర్రె దొంగిలించిన ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని మహాభాత్ పూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మహాభాత్ పూర్ గ్రామానికి చెందిన కొనింటి ఏలిశాబెతూ అనే మహిళ అనారోగ్యంతో 3 సంవత్సరాల క్రితం మృతి చెందింది. గత రాత్రి ఆమె సమాధిని తవ్వి పుర్రె ఎముకలు దొంగిలించినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహిళ పుర్రె దొంగిలించారు..
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
IPL 2024 : ప్రత్యర్థులకు సన్‘స్ట్రోక్’.. అభిమానులకి ఐఫీస్ట్
ఒకప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అంటేనే బోరింగ్ అనే మాట...
Ganesh -
కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్… రేవంత్ రెడ్డికి ఓట్లడిగే హక్కు లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని సికింద్రాబాద్...
Ganesh -
వైఎస్ఆర్ వారసుడిగా చెప్పుకునే జగన్, ఆయన ఆశయాలను పట్టించుకోవట్లేదు : షర్మిల
విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల...
Ganesh -