మహిళ పుర్రె దొంగిలించారు..

-

మహిళ సమాధి తవ్వి ఆమె పుర్రె దొంగిలించిన ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని మహాభాత్ పూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మహాభాత్ పూర్ గ్రామానికి చెందిన కొనింటి ఏలిశాబెతూ అనే మహిళ అనారోగ్యంతో 3 సంవత్సరాల క్రితం మృతి చెందింది. గత రాత్రి ఆమె సమాధిని తవ్వి పుర్రె ఎముకలు దొంగిలించినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news