Medak: రక్తదానం చేసిన మంత్రి హరీశ్ రావు

-

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి తన్నీరు హరీష్ రావు రక్తదానం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. భగవంతుడి దీవెనలు ఎల్లవేళలా ఆయనకు ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news